fvz

Monday, April 30, 2012

YSR PIC OF THE MONTH

భారీ మెజార్టీతో గెలిపించండి: ఎన్నారైలు విజ్ఞప్తి

త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ లభించేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని వాషింగ్టన్ డీసీ ఎన్నారైలు ఆంధ్రపదే శ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ గృహాలు,.... వంటి తొమ్మిది పథకాలను రూపొందించి అమలు పరిచిన మహా మనిషి దివంగత రాజశేఖర రెడ్డిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం చేస్తున్న క్షద్ర రాజకీయాలకు ముగింపు పలకాలని వారు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ప్రొద్భలంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. కిర ణ్ కుమార్ రెడ్డి మహానేత ప్రవేశ పెట్టిన ఒకోక్క పథకాన్ని కొండెక్కిస్తున్నారని అన్నారు.

ఈ ఎన్నికలు చిన్న సైజ్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని వారు తెలపారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో జగన్ అత్యధిక మెజార్టీతో ఎన్నికై రికార్డు సృష్టించారని, అదే విధంగా ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మేజార్టీ వచ్చేలా ప్రజలు ఓట్ల వర్షం కురిపించాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌లు తమకు ఎదురైన ఎన్నో అటాంకాలను అంకితభావం, ధైర్యం, తెలివితేటలు, బుద్దిబలంతో అధిగమించారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గడపలో మహానేత ఫోటోని ఉందని, ప్రజలు ఆయనని ఎంతగా అభిమానిస్తున్నారో దీని ద్వారా తేటతెల్లం అవుతుందని చెప్పారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు తెలిపారు.

19 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు జూన్12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Saturday, April 28, 2012

KKR Combination: Jagan's Masterstroke !

If YSR Congress party president Y S Jaganmohan Reddy is able to get Telugu Desam Party Vijayawada urban unit president Vallabhaneni Vamsi into his fold, it will be a super-combination of all major castes in Vijayawada and will change the city political situation altogether.

While Jagan represents a Reddy community and has galvanized all his community leaders in Vijayawada, the entry of strong Kapu leader Vangaveeti Radha has brought an additional force to the party. And if a strong Kamma leader like Vamsi joins hands with them, then it will be a triple dhamaka for YSR Congress party in Vijayawada with Kamma, Kapu and Reddy combination. The support of Dalit Christians is always there for Jagan.

In fact, meeting Vamsi on the main road and giving him an open invitation to join the YSR Congress party is a strategic move on the part of Jagan. “It was a masterstroke. By admitting Radhakrishna, he gave a shock to the Congress and by inviting Vamsi, he dealt a big blow to the TDP,” analysts said.

Vamsi joining Jagan Camp With Jr NTR Support?

For once, Andhra Jyothy daily’s report appears to be coming true. Sometime back, the daily came out with a story stating that Jr NTR is getting closer to YSR Congress party president Y S Jaganmohan Reddy. Many people thought this story was just a kite-flying without any head or tail, rhyme or reason and logic or fact.

But going by the Friday’s development in Vijayawada, the story appears to be close to reality, if not completely true.
For quite some time, Telugu Desam Party Vijayawada urban unit president Vallabhaneni Vamsi has been engaged in bitter rivalry with party MLA from Mylavaram and Krishna district unit president Devineni Umamaheshwara Rao. While Vamsi is a close follower of Junior NTR, Deveni has the blessings of Chandrababu Naidu.

And always Vamsi has been complaining that Devineni and his group had been ignoring the NTR family – particularly Nandamuri Harikrishna and Junior NTR. When Harikrishna toured Krishna district last year, Devineni group stayed away from it. And Junior NTR was terribly upset with the development.

Now, it is rumoured that Jr NTR himself has encouraged Vamsi to get closer to Jagan, so that his political career would be secure. In the coming days, who knows even Jr NTR also might come closer to Jagan!

Source: Greatandhra

YSRCONGRESS ROCKS JAGAN MANIA AT VIJAYAWADA

Tuesday, April 24, 2012

June 12th 2012 By Elections Constituancies

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు
శ్రీకాకుళం జిల్లా - నర్సన్నపేట,
విశాఖపట్నం జిల్లా - పాయకరావుపేట,
తూర్పుగోదావరి జిల్లా - రామచంద్రాపురం,
పశ్చిమగోదావరి జిల్లా - నరసాపురం, పోలవరం,
గుంటూరు జిల్లా - ప్రత్తిపాడు, మాచర్ల,
ప్రకాశం జిల్లా - ఒంగోలు,
నెల్లూరు జిల్లా - ఉదయగిరి,
వైఎస్ఆర్ జిల్లా - రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి,
అనంతపురం జిల్లా - రాయదుర్గం, అనంతపురం అర్బన్,
కర్నూలు జిల్లా - ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు,
వరంగల్ జిల్లా - పరకాల,
చిత్తూరు జిల్లా - తిరుపతి శాసనసభ
నెల్లూరు - లోక్‌సభ

ఏ రైతు పరిస్థితి చూసినా . . .ఏమున్నది గర్వకారణం ?

‘రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో పొగాకు ధర కేజీ రూ.120 పలికింది. ఇవాళ అదే పొగాకు ధర హైగ్రేడ్ అయితే రూ.110, లోగ్రేడ్ అయితే రూ.40 కూడా రావడంలేదు. సగటున 60, 70 రూపాయలు కూడా ధర రావడం లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పొగాకు రైతు సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి వేసుకున్న రైతు నుంచి చెరకు రైతు దాకా అందరి పరిస్థితీ ఇలాగే ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో రైతన్నా ఎలా ఉన్నావని అడిగితే ఇవాళ ఉన్న స్థితిలో వ్యవసాయం చేసే కన్నా ఉరి వేసుకుంటే మంచిదని చెబుతున్నాడని ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. రైతు కూలీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందన్నారు. చదువుకుంటున్న పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉందని, రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంటు అందక, ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, రైతులకు అండగా బాలరాజు సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి తమ పదవులను సైతం వదులుకున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పేదలు, రైతుల బాధలు పాలకులకు తెలిసొచ్చేలా ఓటేయాలని ప్రజలను కోరారు.

Fertilizer Price Hiked . . .

Sunday, April 22, 2012

వైఎస్ విగ్రహ ఏర్పాటుకు ఎన్నారైల వినతి

ప్రజల కోసమే బతికి, వారి సేవ కోసం వెళ్తూ అకాల మరణానికి గురైన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని భారత పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొల్పాలని వైఎస్ఆర్ యువసే యూఎస్ఏ కమిటీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత సామాజిక సాధికారక శాఖా మంత్రి డి. నెపోలియన్ కు వైఎస్ఆర్ యువసేన కమిటీ ప్రతినిధులు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి నెపోలియన్ తో మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగానే ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు వైఎస్ విగ్రహాన్ని భారత పార్లమెంట్ లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తే వైఎస్ విగ్రహాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా నెపోలియన్.. వైఎస్ఆర్ యువసేన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కూడా ఈ విషయంలో ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ లో వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటు గురించి చర్చిస్తానని వైఎస్ఆర్ యువసేన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Sunday, April 15, 2012

Wednesday, April 11, 2012

కష్టాల నుంచి గట్టేక్కించే నాయకుడే ప్రజానేత

నాయకుడికి ప్రజలంతా బిడ్డలే. నేతకు దేశమంతా ఇల్లే. దేశ్‌కి నేతకు ప్రజలే పంచ ప్రాణాలు . ఏ ఒక్కరికి గాయం తగిలినా విలవిలలాడేవాడే నిజమైన నాయకుడు. ఏ ఒక్కరికి భోజనం లేకపోయినా తన కడుపు కాలినట్లు ఫీలయ్యేవాడే నిజమైన ప్రజానేత. తనకు ఉన్నంతలో సాయపడి ప్రజలను కష్టాల నుంచి గట్టేక్కించే నాయకుడే ప్రజానేత అవుతారు..

కాలింది షాపు కాదు..ఓ కుటుంబం భవిష్యత్తు. ఇక్కడ కాలింది వస్తువులు కాదు...ఈ షాపు యజయాని ఆశలు, కలలు. ఇలా వందల మంది భవిష్యత్తు ఇక్కడ బూడిదై కనిపిస్తోంది. తమ ఆవేదన తీర్చడానికి..కన్నీళ్లు తుడవడానికి ఏ ఒక్క నాయకుడు రాలేదని వీరు చెప్పే మాటలు వినేనా ప్రభుత్వ పెద్దల మనసు కరగాలి. సెక్యులర్ పార్టీ తమదే అని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు తమ దగ్గరకు రాకుండా ఎక్కడున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌వి కుహాన సెక్యులర్‌ విధానాలని బాధితులు మండిపడుతున్నారు.

7వ తేదీ వరకు ఉప ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వచ్చిన జగన్ ఒక్క రోజు విశ్రాంతి అనంతరం సంగారెడ్డి వెళ్లారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పకుంటుంటే జగన్‌ మౌనంగా విన్నారు. జిరాక్స్‌ మిషనే తమ కుటుంబానికి ఆధారం అది తగలబడింది ఎలా బతకాలి అని ఓ సోదరుడు వేసిన ప్రశ్న. ఇక్కడ మాత్రం ఒక్కటి నిజం.. తగలబడింది జిరాక్స్‌ మిషన్‌ కాదు..భారత సెక్యులర్‌ వ్యవస్థని లౌకిక వాదులు అంటున్నారు.

కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులందరిని ఓదార్చే ప్రయత్నం చేశారు జగన్. అండగా ఉంటానని చెప్పారు. ఎప్పుడు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడుదామన్నారు. ఎంత నష్టపోతే అంతా నష్ట పరిహారం వచ్చే వరకు ఫైట్ చేద్దామన్నారు. వాజిద్‌, బుచ్చయ్యలకు ధైర్యం చెప్పారు జగన్. అందరిలో ప్రవహించేది రక్తమన్నారు జగన్‌. అల్లర్లు జరుగుతుంటే ఏమాత్రం స్పందించని పోలీసులపై చర్యలు తీసుకుని ప్రజల్లో భయాన్ని పారద్రోలన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన అల్లర్లు కాబట్టి ఆగవని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.

భారతీయ అంటే ఐకమత్యం, భారతీయత అంటే సోదరభావం. భారతీయత అంటే ఏకత్వం. భారతీయత అంటే తెలియని వాళ్లే అల్లర్లకు పాల్పడుతరని లౌకిక వాదులు అంటున్నారు.

Sunday, April 08, 2012

YELLOW MEDiA DiRTY iLLUSION CREATiViTY . . !

సమాజానికి మంచి నేర్పించాల్సింది పోయి, చెత్త Yellow media creativity తో,10 background songs తో, సమాజంలో ఉన్న ప్రతి నాయకులను, నాయకుల మీద నీచమైన creativity తో, తన ఛానల్ టి.ఆర్.పి. రేట్లు పెంచుకోవడం ఒక్క ఎల్లో మీడియా అయిన ఈ ఛానల్ కి మాత్రమే సాధ్యం . . . ఎవరిగోల వారిది కాదు,ముందు మీ ఛానల్ గోల ఏంటో చెప్పండి జనాలకి. . . . .?

DING DONG

Saturday, April 07, 2012

Satirical Comedy Show on Current Politics

రాజకీయాల్లో సమూల మార్పులు

ఈ ఫలితాల ఉత్తేజంతో 2014లో అఖండ విజయం సాధిస్తాం
మాకు అండగా ప్రభుత్వముందని పేదలు
గుండెలపై చెయ్యేసి చెప్పుకునేలా పాలిస్తాం
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లిష్ మీడియం కూడా పెడతాం
తద్వారా బీఈడీ వారికి ఉద్యోగాలు కల్పిస్తాం -వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Wednesday, April 04, 2012

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top