fvz

Thursday, June 25, 2020

YSR KAPU NESTHAM Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy @ Tadepalli on 24 June 2020

కాపులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.1,874 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌


  • ఈ 13 నెలల పాలన గొప్ప మార్పుతో సాగింది
  • రూ.15,000 చొప్పున 2.36 లక్షల మందికి రూ.354 కోట్లు జమ
  • పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావివ్వలేదు.. మాకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం
  • కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు
  • అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి
  • వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం
  • 23 లక్షల మంది కాపులకు వివిధ పథకాల కింద రూ.4,770 కోట్ల లబ్ధి


0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top